స్వామి దయానంద సరస్వతి
ఆర్య సమాజ వ్యవస్థాపకుడు / From Wikipedia, the free encyclopedia
స్వామి దయానంద సరస్వతి (1824 ఫిబ్రవరి 12- 1883 అక్టోబరు 30) ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఞానాంధకారం, దారిద్య్రం, అన్యాయాన్ని ఎదురించి పోరాడిన ముని. హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన ఋషి. 1857 ప్రథమ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర్య సమర యోధులకు ప్రేరణ అయిన పండితుడు.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |