సుమంగళి (1940 సినిమా)
From Wikipedia, the free encyclopedia
సుమంగళి వాహినీ పతాకంపై, బి.ఎన్.రెడ్డి నిర్మాణం, దర్శకత్వంలో నిర్మించగా 1940లో విడుదలైన చలనచిత్రం. సినిమాలో చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, గౌరీపతిశాస్త్రి తదితరులు నటించారు.
త్వరిత వాస్తవాలు అప్పటి సినిమా పోస్టరు, దర్శకత్వం ...
సుమంగళి (1940 తెలుగు సినిమా) | |
అప్పటి సినిమా పోస్టరు | |
---|---|
దర్శకత్వం | బి.యన్.రెడ్డి |
నిర్మాణం | బి.యన్.రెడ్డి, మూలా నారాయణ మూర్తి |
తారాగణం | చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, గిరి, దొరైస్వామి, కుమారి, మాలతి, తాడంకి శేషమాంబ, గౌరీపతిశాస్త్రి |
సంగీతం | చిత్తూరు నాగయ్య |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య, కె.రామనాధ్ |
నిర్మాణ సంస్థ | వాహినీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
మూసివేయి