సుందరం బాలచందర్ (జ: 18 జనవరి 1927 – మ: 15 ఏప్రిల్ 1990) సుప్రసిద్ధ వీణా విద్వాంసులు, దక్షిణ భారత సినిమా దర్శకుడు, నటుడు, సంగీత దర్శకుడు. ఇతని సోదరుడు ఎస్.రాజం, సోదరి ఎస్.జయలక్ష్మి కూడా కళాకారులే. ఇతడు తెలుగులో దర్శకత్వం వహించిన ఏది నిజం (1956) సినిమాకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం లభించింది. బాలచందర్‌కు 1982 లో పద్మ భూషణ్ అవార్డు లభించింది.

త్వరిత వాస్తవాలు సుందరం బాలచందర్, జననం ...
సుందరం బాలచందర్
Thumb
ఎస్. బాలచందర్ (1950)
జననం1927 జనవరి 18
మైలాపూర్, చెన్నై
మరణం1990 ఏప్రిల్ 13 (63 ఏళ్ళు)
వృత్తివైణికుడు, సినిమా దర్శకుడు, నర్తకుడు, గాయకుడు, కవి, సినిమా నటుడు, నేపఠ్య గాయకుడు, సంగీత కర్త, ఛాయాగ్రాహకుడు
క్రియాశీల సంవత్సరాలు1934 to 1990
జీవిత భాగస్వామిశాంత
పిల్లలురామన్ (కుమారుడు)
పురస్కారాలుపద్మ భూషణ్
మూసివేయి

బాలచందర్, 1934 లో సీతాకళ్యాణం తమిళ చిత్రంతో బాలనటుడుగా నట జీవితం ప్రారంభించాడు. ఆ సినిమాలో రావణ సభలో ఉండే ఒక బాల విద్వాంసుడి పాత్ర వేసాడు. [1] ఆ తరువాత ఋష్యశృంగార్ (1941), అరైచిమణి (1942) సినిమాల్లో నటించాడు. [2]

1948 లో బాలాచందర్ ఎన్ కనవర్ చిత్రానికి దర్శకత్వం వహించాడు.[3] 1954 లో అతను క్లాసిక్ తమిళ చిత్రం అంధ నాళ్ కు దర్శకత్వం వహించాడు. [4] [5]

పురస్కారాలు


బయటి లింకులు

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.