సావిత్రీ జిందాల్
భారతీయ బిలియనీర్, వ్యాపారవేత్త మరియు రాజకీయవేత్త / From Wikipedia, the free encyclopedia
సావిత్రీ జిందాల్ (అస్సామీ: সাৱিত্ৰী দেৱী জিন্দাল; ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళ లలో ఒకరు.[2] అంతేకాదు, జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్కు ఛైర్పర్సన్ కూడా. విధానసభ సభ్యురాలిగా, హర్యానా రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఈమె పద్మశ్రీ అవార్డు గ్రహీత.
త్వరిత వాస్తవాలు సావిత్రీ జిందాల్, జననం ...
సావిత్రీ జిందాల్ | |
---|---|
![]() సావిత్రీ జిందాల్ | |
జననం | (1950-03-20) 1950 మార్చి 20 (వయసు 74)[1] |
జాతీయత | భారతీయులు |
విద్య | డిప్లొమా |
వృత్తి | చైర్ పర్సన్, ఓ.పి.జిందాల్ గ్రూపు. |
నికర విలువ | ![]() |
జీవిత భాగస్వామి | ఓం ప్రకాష్ జిందాల్ (1930-2005) |
పిల్లలు | 9, పృథ్వీరాజ్ జిందాల్, సజ్జన్ జిందాల్, రతన్ జిందాల్, నవీన్ జిందాల్ లతో సహా మరో ఐదుగురు |
మూసివేయి