లక్షద్వీప్ లోక్సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
లక్షద్వీప్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లోని ఏకైక లోక్సభ నియోజకవర్గం. ఈ సీటు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది.[1] లక్షద్వీప్ లోక్సభ నియోజకవర్గంకు 1957 నుండి 1967 వరకు లోక్సభ సభ్యుడిగా భారత రాష్ట్రపతిచే నేరుగా నియమించాడు. ఈ నియోజకవర్గానికి మొదటి ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కే. నల్ల కోయ తంగల్ నియమితుడయ్యాడు. [2] [3] [4]
త్వరిత వాస్తవాలు Existence, Reservation ...
Existence | 1957 |
---|---|
Reservation | ఎస్టీ |
Total Electors | 49,922 |
Most Successful Party | కాంగ్రెస్ (11 సార్లు) |
మూసివేయి