లక్నో సూపర్ జెయింట్స్
From Wikipedia, the free encyclopedia
లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్-2022 సీజన్తో లక్నో ఫ్రాంఛైజీ తొలిసారి ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహించనున్న జట్టు. బిసిసిఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విస్తరించే క్రమంలో 2021లో ఆర్పీఎస్జీ వెంచర్చ్ లిమిటెడ్ (గొయెంకా గ్రూప్) చైర్మన్, లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా ఈ జట్టును రూ.7వేల 90కోట్లకు కొనుగోలు చేశాడు.[1]
త్వరిత వాస్తవాలు లీగ్, వ్యక్తిగత సమాచారం ...
లీగ్ | ఇండియన్ ప్రీమియర్ లీగ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత సమాచారం | |||
కెప్టెన్ | కేఎల్ రాహుల్ | ||
కోచ్ | ఆండీ ఫ్లవర్ | ||
యజమాని | ఆర్పీఎస్జీ వెంచర్చ్ లిమిటెడ్ (గొయెంకా గ్రూప్) - సంజీవ్ గొయెంకా | ||
జట్టు సమాచారం | |||
నగరం | లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
స్థాపితం | 2021 | ||
స్వంత మైదానం | భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో | ||
| |||
మూసివేయి