రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను
From Wikipedia, the free encyclopedia
రేణిగుంట రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: RU) అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక రైల్వే స్టేషను.[1] ఇది చిత్తూరు జిల్లా లోని తిరుపతి శివారు ప్రాంతము అయిన రేణిగుంటకి పనిచేస్తుంది. తిరుపతి, శ్రీ కాళహస్తికి యాత్రికులుగా వెళ్ళడానికి ప్రజలు ఇక్కడకు వస్తారు. ఈ రైల్వే స్టేషను నుండి రెండు ప్రదేశాలకు బస్సు కనెక్షన్ ఉంది. రేణిగుంట రైల్వే స్టేషను తిరుపతి మార్గంలో అరక్కోణం జంక్షన్, కాట్పాడి జంక్షన్కి శాఖలు ఉన్న ప్రధాన జంక్షన్ స్టేషను.
త్వరిత వాస్తవాలు రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను, సాధారణ సమాచారం ...
రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషను | |
---|---|
ప్రాంతీయ రైలు, లైట్ రైలు, కమ్యూటర్ రైలు, గూడ్స్ రైలు స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | రేణిగుంట ,తిరుపతి జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 13°39′N 79°31′E |
Elevation | 113 మీ. (371 అ.) |
లైన్లు | గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము, ముంబై-చెన్నై రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 5 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | RU |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | గుంతకల్లు |
విద్యుత్ లైను | అవును |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services | |
మూస:Infobox station/services |
మూసివేయి