![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b1/Mysore_painting.jpg/640px-Mysore_painting.jpg&w=640&q=50)
మిత్రవింద
శ్రీకృష్ణుడి ఎనిమిదిభార్యలైన అష్టమహిషులలో ఆరవ భార్య, శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. / From Wikipedia, the free encyclopedia
మిత్రవింద శ్రీకృష్ణుడి ఎనిమిదిభార్యలైన అష్టమహిషులలో ఆరవ భార్య,[1] శ్రీకృష్ణుని మేనత్త రాధాదేవి కూతురు. ఈమె స్వయంవరంలో శ్రీకృష్ణునికి వరమాల వేసి వరించింది. వీరికి వృకుడు, హర్షుడు, అనిలుడు, గృద్ధుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుధి అనే పుత్రులు పుట్టారు.[2][3] ద్వాపర యుగంలో ద్వారక రాజైన శ్రీకృష్ణుడు, విష్ణు దేవుడి అవతారం.
త్వరిత వాస్తవాలు మిత్రవింద, సమాచారం ...
మిత్రవింద | |
---|---|
![]() అష్టమహిషులతో శ్రీకృష్ణుడు- 19వ శతాబ్దపు మైసూరు చిత్రపటం | |
సమాచారం | |
దాంపత్యభాగస్వామి | శ్రీకృష్ణుడు |
మూసివేయి