మద్రాసు క్రైస్తవ కళాశాల
From Wikipedia, the free encyclopedia
మద్రాసు క్రైస్తవ కళాశాల (ఎం. సి. సి.) 1837లో చెన్నైలో ప్రారంభమైన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. ఇది ఆసియాలోని అత్యంత పురాతన కళాశాలలలో ఒకటి. ఈ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. కానీ ఇది చెన్నైలోని తాంబరంలో ఉన్న ప్రధాన ప్రాంగణం నుండి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా పనిచేస్తుంది.
త్వరిత వాస్తవాలు నినాదం, ఆంగ్లంలో నినాదం ...
నినాదం | ఇన్ హొక్ సైనో |
---|---|
ఆంగ్లంలో నినాదం | In This Sign |
రకం | ప్రభుత్వ ఎయిడెడ్ మైనారిటీ సంస్థ |
స్థాపితం | 1837; 187 సంవత్సరాల క్రితం (1837) |
అనుబంధ సంస్థ | మద్రాసు విశ్వవిద్యాలయం |
ప్రధానాధ్యాపకుడు | డా.పి.విల్సన్ |
విద్యార్థులు | 8500 |
స్థానం | తాంబరం, చెన్నై - 600045, తమిళనాడు, భారతదేశం 12.921293°N 80.121971°E / 12.921293; 80.121971 |
కాంపస్ | సబ్ అర్బన్, 365 ఎకరాలు |
మూసివేయి
ఇది మొదట అండర్సన్ చర్చి ఉన్న ప్రదేశంలో బాలుర పాఠశాలగాప్రారంభించబడింది.[1]