మద్రాసు విశ్వవిద్యాలయం
తమిళనాడులోని ప్రముఖ విశ్వవిద్యాలయం / From Wikipedia, the free encyclopedia
మద్రాసు విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. కలకత్తా విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయం ల తరువాత స్థాపించబడింది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.
త్వరిత వాస్తవాలు నినాదం, రకం ...
నినాదం | "Learning Promotes (One's) Natural (Innate) Talent" |
---|---|
రకం | Public |
స్థాపితం | 1857 |
విద్యాసంబంధ సిబ్బంది | 300 |
అండర్ గ్రాడ్యుయేట్లు | 3000 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | 5000 |
స్థానం | చెన్నై, తమిళనాడు, భారతదేశం |
కాంపస్ | Urban |
రంగులు | Cardinal |
అనుబంధాలు | UGC |
మస్కట్ | Lion |
జాలగూడు | www.unom.ac.in |
మూసివేయి