భారతీయ భూస్వామ్యవాదం
From Wikipedia, the free encyclopedia
భారతీయ భూస్వామ్యవాదం 1500 లలో మొఘలు రాజవంశం వరకు భారతదేశ సామాజిక నిర్మాణాన్ని రూపొందించిన భూస్వామ్య సమాజాన్ని సూచిస్తుంది. భారతదేశంలో భూస్వామ్యవాదాన్ని పరిచయం చేయడంలో, ఆచరణలో పెట్టడంలో గుప్తులు, కుషాన్లు ప్రధాన పాత్ర పోషించారు. భూస్వామ్యం కారణంగా సామ్రాజ్యం క్షీణత సంభవించడానికి వీరు ఉదాహరణలుగా ఉన్నారు.