బీదర్ కోట
From Wikipedia, the free encyclopedia
బీదర్ కోట కర్నాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహమనీ రాజవంశపు సుల్తాసు అయిన సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్ కు తరలించాడు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మొహమ్మదీయ నిర్మాణాలను నిర్మించాడు. ఇక్కడ దగ్గర దగ్గర 30 నిర్మాణాలున్నాయి.[1] [2][3]
త్వరిత వాస్తవాలు బీదర్ కోట, భౌగోళిక స్థితి ...
బీదర్ కోట | |
---|---|
బీదర్ లో భాగం | |
బీదర్, భారతదేశం | |
భౌగోళిక స్థితి | (17.9219°N 77.5236°E / 17.9219; 77.5236) |
రకము | కోట |
స్థల సమాచారం | |
నియంత్రణ | కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం |
సాధారణ ప్రజలకు ప్రవేశానుమతి | ఉంది |
పరిస్థితి | శిథిలావస్థ |
స్థల చరిత్ర | |
కట్టిన సంవత్సరం | 15వ శతాబ్దం |
కట్టించింది | అల్లావుద్దీన్ బహమన్ |
వాడిన వస్తువులు | నల్లరాయి, సున్నపు ఆతుకు |
మూసివేయి