బంకించంద్ర ఛటర్జీ
బెంగాలీ రచయత / From Wikipedia, the free encyclopedia
బంకించంద్ర ఛటర్జీ Bankim Chandra Chatterjee (27 జూన్, 1838 - 8 ఏప్రిల్, 1894) (బెంగాలీ : বঙ্কিম চন্দ্র চট্টোপাধ্যায় బంకించంద్ర ఛటోపాధ్యాయ). 'ఛటోపాధ్యాయ్' కు బ్రిటిష్ వారు పలకలేక 'ఛటర్జీ' అని పిలువసాగారు. బ్రిటిష్ వారిని అనుకరిస్తూ ప్రపంచంకూడా 'ఛటర్జీ' అని పిలవడం ప్రారంభించింది. ఇతను బెంగాలీ కవి, వ్యాసరచయిత, సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.
త్వరిత వాస్తవాలు బంకిం చంద్ర ఛటోపాధ్యాయ, రచయిత మాతృభాషలో అతని పేరు ...
బంకిం చంద్ర ఛటోపాధ్యాయ | |
---|---|
రచయిత మాతృభాషలో అతని పేరు | বঙ্কিমচন্দ্র চট্টোপাধ্যায় |
పుట్టిన తేదీ, స్థలం | (1838-06-27)1838 జూన్ 27 నైహతి, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, భారతదేశం ) |
మరణం | 1894 ఏప్రిల్ 8(1894-04-08) (వయసు 55) కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
వృత్తి | రచయిత, కవి, నవలా రచయిత, వ్యాసకర్త, జర్నలిస్టు, ప్రభుత్వ అధికారి |
భాష | బెంగాలీ, ఆంగ్లం |
పూర్వవిద్యార్థి | కలకత్తా విశ్వవిద్యాలయం |
సాహిత్య ఉద్యమం | బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం |
గుర్తింపునిచ్చిన రచనలు | దుర్గేషనందిని కపాల్కుండల దేవి చౌదురాణి ఆనంద్ మఠ్ బిషబ్రిక్ష వందేమాతరం |
సంతకం | |
Website | |
Bankim-Rachanabali administrated by eduliture |
మూసివేయి