ప్రకాశం బ్యారేజి
From Wikipedia, the free encyclopedia
ప్రకాశం బ్యారేజి, విజయవాడ వద్ద, కృష్ణా నది పై నిర్మించిన బ్యారేజి. దీని పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు). 1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది.
త్వరిత వాస్తవాలు ప్రకాశం బ్యారేజి, అధికార నామం ...
ప్రకాశం బ్యారేజి | |
---|---|
అధికార నామం | ప్రకాశం బ్యారేజి |
దేశం | భారత దేశము |
ప్రదేశం | విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ |
స్థితి | Operational |
నిర్మాణం ప్రారంభం | 1954 |
ప్రారంభ తేదీ | 1957 |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | Barrage |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
పొడవు | 1,223.5 m (4,014 ft) |
మూసివేయి