పుంసవన వ్రతం
From Wikipedia, the free encyclopedia
భాగవతం స్వయంగా మహా విశ్వం దీనిలో పరలోక అర్థ మార్గాలే కాదు ఇహలోక అర్థాలకు కూడా చక్కటి మార్గాలు ఉన్నాయి. అవి భక్తి మార్గాల రూపంలో, మంత్రాల రూపాలలో, స్తోత్రాల రూపాలలో, వ్రతాల రూపాలలో ఉన్నాయి. అట్టి వ్రతాలలో ఆరవ స్కంధంలోని (భా-6-521-వ.) పుంసవనం ప్రధాన మైంది. కశ్యపుడు దితికి చెప్పిన వ్రతం పుంసవనం