పి.జి విందా
ఛాయాగ్రాహకుడు / From Wikipedia, the free encyclopedia
పి.జి.వింద తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు. 2004లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇతను అనుమానస్పదం, అష్టా-చెమ్మా, వినాయకుడు మొదలగు సినిమాలకు ఛాయగ్రాహకుడిగా పనిచేసాడు. ఇతను ఛాయగ్రాహకుడిగా పనిచేసిన గ్రహణం సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది.
త్వరిత వాస్తవాలు పి.జి.వింద, జననం ...
పి.జి.వింద | |
---|---|
జననం | (1976-05-10) 1976 మే 10 (వయసు 48) |
వృత్తి | ఛాయాగ్రాహకుడు, దర్శకుడు & నిర్మాత |
బిరుదు | భారతీయ ఛాయాగ్రాహకుడు |
మూసివేయి