నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం
From Wikipedia, the free encyclopedia
నాగార్జునసాగర్ - శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలో అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ రిజర్వ్ 5 జిల్లాలలో (నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా) విస్తరించి ఉంది. అభయారణ్యం వైశాల్యం 3,568 చ.కి.మీ.[1] అభయారణ్యం ప్రధానకేంద్రం వైశాల్యం 1200 చ.కి.మీ.రిజర్వాయర్లు, శ్రీశైలం ఆలయం పలువురు భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది.[2]
త్వరిత వాస్తవాలు నాగార్జున సాగర్ - శ్రీశైలం పులుల అభయారణ్యం, దేశం ...
నాగార్జున సాగర్ - శ్రీశైలం పులుల అభయారణ్యం | |
---|---|
వన్యప్రాణుల అభయారణ్యం | |
దేశం | India |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లా , గుంటూరు జిల్లా |
Established | 1983 |
Area | |
• Total | 3,568 km2 (1,378 sq mi) |
Elevation | 917 మీ (3,009 అ.) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
సమీప నగరం | శ్రీశైలం, హైదరాబాదు, గుంటూరు (316 km (196 mi)) |
IUCN category | IV |
పర్యవేక్షన | నిరోధిత పర్యాటన |
పరిపాలనా సంస్థ | భారత ప్రభుత్వం, పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ , టైగర్ ప్రాజెక్టు |
అవపాతం | 1,000 millimetres (39 in) |
వేసవి కాల సగటు ఉష్ణోగ్రత | 43 °C (109 °F) |
శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత | 16 °C (61 °F) |
మూసివేయి