జైపూర్ (ఒడిశా)
From Wikipedia, the free encyclopedia
జైపూర్, భారతదేశం, ఒడిశా రాష్ట్రం, కొరాపుట్ జిల్లా లోని అతిపెద్ద పట్టణాలలో ఒకటి.[2] ఇది చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.ఈ పట్టణం సా.శ. 1648-49 లో మహారాజా వీర్ విక్రమ దేవ్ రాజ్యానికి, రాజధానిగా స్థాపించబడింది. బలరామ్ దేవ్ III తిరుగుబాటు వరకు ఇది కళింగ అతిపెద్ద రాజ్యం. తరువాత ఈ రాజ్యాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించింది. 1780 లో బారోనియల్ ఎస్టేట్ లేదా జమీందారీగా 1947 మార్చిలో బ్రిటీష్ పాలన రద్దు అయ్యేవరకు ఎస్టేట్ గానే ఉంది.చారిత్రాత్మకంగా పూర్వపు రాజ్యం ఆధునిక ఆంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలలో విస్తరించింది. జైపూర్ చుట్టూ తూర్పు కనుమల కొండలు, మూడు వైపులా అరకు కొండలు గుర్రపుడెక్కలాగా మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ వరకు విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్థలాన్ని దాని వ్యూహాత్మక చిత్యం కారణంగా మహారాజా వీర్ విక్రమ దేవ్ ఎంచుకున్నాడు.
త్వరిత వాస్తవాలు జైపూర్, దేశం ...
జైపూర్ | |
---|---|
Coordinates: 18°51′55″N 82°34′23″E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | కోరాపుట్ |
Founded by | మహారాజా వీర విక్రమ్ దేవ్ |
Government | |
• Type | నగరపాలక సంస్థ |
• Body | జైపూర్ పురపాలక సంఘం |
• జై పూర్ శాసనసభ నియోజకవర్గం | భహినపాతి తారా ప్రసాద్ (భారత జాతీయ కాంగ్రెస్) |
Elevation | 659 మీ (2,162 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 84,830 |
Demonym | జైపూరియా |
భాషలు | |
• అధికారక | ఒడియా |
Time zone | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 764001 |
ప్రాంతీయ ఫోన్కోడ్ | 06854 |
Vehicle registration | OD-10 |
మూసివేయి