ఖైరతాబాదు వినాయకుడు
ఖైరతాబాదులోని వినాయకుడు / From Wikipedia, the free encyclopedia
ఖైరతాబాదు వినాయకుడు (ఖైరతాబాదు గణేషుడు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఖైరతాబాదులో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసే వినాయకుడు.[1][2] 11రోజులపాటు జరిగే ఈ ఖైరతాబాదు గణేష్ ఉత్సవ మేళాలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండేకాకుండా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి వేలాదిమంది భక్తులు వచ్చి ఈ భారీ ఎత్తైన వినాయకుడిని దర్శిస్తారు. 11వ రోజు హుస్సేన్ సాగర్ సరస్సులో నిమజ్జనం చేస్తారు.[3]
త్వరిత వాస్తవాలు ఖైరతాబాదు వినాయకుడు ఖైరతాబాదు గణేషుడు, ప్రదేశం ...
ఖైరతాబాదు వినాయకుడు ఖైరతాబాదు గణేషుడు | |
---|---|
ప్రదేశం | ఖైరతాబాదు, హైదరాబాదు, తెలంగాణ |
దేశం | భారతదేశం |
ప్రారంభించినది | 1954 |
వ్యవస్థాపకుడు | సింగరి శంకరయ్య |
మునుపటి | 2019 |
తరువాతి | 2020 |
నిర్వహణ | ఖైరతాబాదు గణేష్ ఉత్సవ కమిటీ |
వెబ్సైటు | |
http://www.ganapathideva.org |
మూసివేయి