కుముద్బెన్ జోషీ
From Wikipedia, the free encyclopedia
కుముద్బెన్ మణిశంకర్ జోషీ (1985, నవంబరు 26 - 1990 ఫిబ్రవరి 7) వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా ఉంది. శారదా ముఖర్జీ తర్వాత ఈమె రాష్ట్రానికి రెండవ మహిళా గవర్నరు.[1] ఈమె కేంద్ర ప్రభుత్వంలో 1980 అక్టోబరు నుండి 1982 జనవరి వరకు సమాచార, ప్రసరణ సహాయమంత్రిగానూ, 1982 జనవరి నుండి 1984 డిసెంబరు వరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రిగాను పనిచేసింది.[2]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
కుముద్బెన్ మణిశంకర్ జోషీ | |||
పదవీ కాలం 1985, నవంబరు 26 – 1990, ఫిబ్రవరి 7 | |||
ముందు | శంకర దయాళ్ శర్మ | ||
---|---|---|---|
తరువాత | కృష్ణకాంత్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | 1934, జనవరి 31 ధరోరి గ్రామం, నవ్సారీ జిల్లా, గుజరాత్ | ||
మరణం | 2022 మార్చి 14 ధరోరి గ్రామం, నవ్సారీ జిల్లా, గుజరాత్ | ||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రేసు | ||
జీవిత భాగస్వామి | అవివాహితురాలు | ||
వృత్తి | రాజకీయవేత్త |
మూసివేయి