కిరోడి లాల్
From Wikipedia, the free encyclopedia
కిరోడి లాల్ (జననం 1951 నవంబరు 3) ఒక భారతీయ రాజకీయ నాయకుడుకు రోడి లాల్ మీనా ప్రస్తుతం సవాయ్ మాధోపూర్ నుండి రాజస్థాన్ శాసనసభ సభ్యుడు గా ఉన్నాడు.[1]
త్వరిత వాస్తవాలు కిరొడిలాల్, రాజస్థాన్ శాసనసభ్యుడు ...
కిరొడిలాల్ | |
---|---|
రాజస్థాన్ శాసనసభ్యుడు | |
Incumbent | |
Assumed office 2023 డిసెంబర్ 6 | |
అంతకు ముందు వారు | డానీష్ అక్బర్ |
నియోజకవర్గం | సవాయి మాదిపూర్ నియోజకవర్గ |
రాజ్యసభ సభ్యుడు, | |
In office 2018 ఏప్రిల్ 4 – 2023 అక్టోబర్ 6 | |
అంతకు ముందు వారు | నరేంద్ర భారత జాతీయ కాంగ్రెస్ |
నియోజకవర్గం | రాజ్యసభ సభ్యుడు |
పార్లమెంట్ సభ్యుడు | |
In office 2009 – 2014 మే 18 | |
అంతకు ముందు వారు | సచిన్ పైలట్ |
తరువాత వారు | హరిశ్ చంద్ర మీనా |
నియోజకవర్గం | దౌస లోక్సభ నియోజకవర్గ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1951 నవంబర్ 3 దౌసా, రాజస్థాన్, భారతదేశం |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | దేవి మీనా |
తల్లిదండ్రులు | మనోహర్ లాల్ మీనా |
మూసివేయి
తూర్పు రాజస్థాన్లో అతన్ని కిరోడి బాబా అని పిలుస్తారు.
కి రోడి లాల్ మీనా మొదటి నుండి భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, అయితే, అతను 2008 లో కొంతకాలం ఆ పార్టీకి దూరంగా ఉన్నాడు, 2018 లో తిరిగి భారతీయ జనతా పార్టీలోచేరాడు.కి రోడి లాల్ ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 లోక్సభ ఎన్నికలలో రాజస్థాన్ కి రోడి లాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.