ఇమ్రాన్ ప్రతాప్గర్హి
From Wikipedia, the free encyclopedia
ఇమ్రాన్ ప్రతాప్గర్హి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ఉర్దూ భాషా కవి. ఆయన మహారాష్ట్ర నుండి కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా జూన్ 11న ఎన్నికయ్యాడు.[1][2] ప్రతాప్గర్హి 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో మొరాదాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు.[3] 2021 జూన్ [4] నెలలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ డిపార్ట్మెంట్ ఛైర్మన్గా నియమితులయ్యాడు.
త్వరిత వాస్తవాలు ముందు, అధ్యక్షుడు ...
ఇమ్రాన్ ప్రతాప్గర్హి | |||
ఏఐసిసి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జూన్ 3 | |||
ముందు | నదీమ్ జావేద్ | ||
---|---|---|---|
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2022 జూలై 5 | |||
అధ్యక్షుడు | రామ్నాథ్ కోవింద్ | ||
ముందు | పి. చిదంబరం | ||
నియోజకవర్గం | మహారాష్ట్ర | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1987-08-06) 1987 ఆగస్టు 6 (వయసు 36) ప్రతాప్గఢ్, ఉత్తరప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | కవి & రాజకీయ నాయకుడు | ||
పురస్కారాలు | Yash Bharti Award 2016 |
మూసివేయి