ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా)
తెలంగాణ, రంగారెడ్డి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
ఇబ్రహీంపట్నం మండలం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఇబ్రహీంపట్నం, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన హైదరాబాదు నుండి 35 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 5 నిర్జన గ్రామాల.
Remove ads
Remove ads
మండల గణాంకాలు



2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 74,006 - పురుషులు 37,878 - స్త్రీలు 36,128[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 274 చ.కి.మీ. కాగా, జనాభా 75,305. జనాభాలో పురుషులు 38,547 కాగా, స్త్రీల సంఖ్య 36,758. మండలంలో 16,739 గృహాలున్నాయి.[4]
Remove ads
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
గమనిక:నిర్జన గ్రామాలు ఐదు పరిగణించలేదు
మూలాలు
వెలుపలి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads