ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018
From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018 దేశవాలీ టీ-20 లీగ్ ఐపీఎల్ ఏప్రిల్ 7, 2018 నుంచి మే 27, 2018 వరకు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికలో ప్రారంభ, ముగింపు మ్యాచ్లు జరుగుతాయి. 360 భారతీయులతో కూడా 578 మంది ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి సీజన్ ఆటలు 18 ఏప్రిల్ 2008న ప్రారంభమయ్యాయి[1]
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |