విశాఖపట్నం గ్యాస్ లీక్ ప్రమాదం
2020 విశాఖపట్నం లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం శివార్లలోని గోపాలపట్నం సమీపంలోని ఆర్.ఆర్.వెంకటపురం గ్రామంలో 2020 మే 7 ఉదయం ఎల్జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగింది.లీకైన స్టైరీన్ విషవాయువు సుమారు 3 కిలోమీటర్ల వ్యాపించి సమీప గ్రామాలను ప్రభావితం అయ్యాయి.
త్వరిత వాస్తవాలు సమయం, తేదీ ...
సమయం | 3:00 |
---|---|
తేదీ | 2020-మే-07 |
ప్రదేశం | ఆర్.ఆర్ వెంకటపురం, విశాఖపట్నం , ఆంధ్రప్రదేశ్ , ఇండియా |
భౌగోళికాంశాలు | 17°45′19″N 83°12′32″E |
కారణం | ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి గ్యాస్ లీక్ |
మరణాలు | 11[1] |
గాయపడినవారు | 1,000+[1] |
మూసివేయి