మధ్య రైల్వే రైళ్లు (భారతదేశం)
From Wikipedia, the free encyclopedia
సెంట్రల్ రైల్వే (భారతదేశం) (IR కోడ్: సిఆర్) భారతీయ రైల్వేలు లోని 17 కొత్త రైల్వే మండలాలు నందు ఒకటి, ముంబై సిఎస్టిఎం దీని కేంద్రం. ఈ జోను ముంబై సెంట్రల్, భూసావల్, నాగపూర్, షోలాపూర్, పూణే రైల్వే డివిజనులతో పని చేస్తుంది. ఇది మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కర్నాటక రాష్ట్రములకు సేవలను అందిస్తుంది.