బియ్యము
ఆహార ధాన్యం / From Wikipedia, the free encyclopedia
బియ్యం, భారతదేశం ప్రధాన ఆహారపంట. వరిమొక్క కంకుల నుండి వేరుచేస్తారు.
ఇందులో 75% కార్బోహైడ్రేటులు ఉంటాయి.
సాధారణంగా దీనిని నీటిలో వండి అన్నం తయారుచేసి, కూరలతో కలిపి తింటారు.
గంజి వంపక పోవడము మంచిది, కనుక బియ్యాన్ని తగినన్ని నీటిలో వండవలెను
ఇంకా ఇతర పదార్థములు కూడా తయారు చేసుకొని తినవచ్చు