పద్మభూషణ్ పురస్కారం
భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర పురస్కారం / From Wikipedia, the free encyclopedia
పద్మ భూషణ్ పురస్కారం 1954 జనవరి 2న నెలకొల్పబడింది. ఈ పురస్కారమును భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన భారతీయ పౌరులకు బహూకరిస్తారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ పురస్కారమునకు ప్రాముఖ్యతలో మూడవ స్థానం ఉంది.
| |