![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ce/Pamban_Road_and_Rail_Bridge.jpg/640px-Pamban_Road_and_Rail_Bridge.jpg&w=640&q=50)
పంబన్ వంతెన
పంబన్ ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగానికి అనుసంధానించే రైల్వే వంతెన / From Wikipedia, the free encyclopedia
పాంబన్ వంతెన (తమిళం: பாம்பன் பாலம்) భారతదేశంలోని సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన. ఇది శ్రీలంకకు భారత్ కు మధ్య గల పాక్ జలసంధి పై ఉంది. ఈ వంతెన పంబన్ ద్వీపం, రామేశ్వరం పట్టణాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జి రోడ్డు, రైలు వంతెన కలిగిఉంది. ఇది 1914 లో ప్రారంభించబడింది.ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో పెద్దదిగా నిలిచింది. 2.3 కిలోమీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి వందేళ్ళు పూర్తైంది.
త్వరిత వాస్తవాలు పంబన్ బ్రిడ్జి பாம்பன் பாலம், నిర్దేశాంకాలు ...
పంబన్ బ్రిడ్జి பாம்பன் பாலம் | |
---|---|
![]() పంబన్ రోడ్డు, రైలు వంతెన | |
నిర్దేశాంకాలు | 9°16′57.25″N 79°12′5.91″E |
OS grid reference | |
దీనిపై వెళ్ళే వాహనాలు | 2 వరుసల రోడ్డు ట్రాఫిక్ |
దేనిపై ఉంది | పాక్ జలసంధి |
స్థలం | రామేశ్వరం, తమిళనాడు, భారతదేశం |
అధికారిక పేరు | అన్నై ఇందిరా గాంధీ బ్రిడ్జి |
ప్రదేశం | |
![]() |
మూసివేయి