భూమి ధ్రువప్రాంతాలు
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ / From Wikipedia, the free encyclopedia
భౌగోళిక ధ్రువాల (ఉత్తర దక్షిణ ధ్రువాలు) చుట్టూ ధ్రువ చక్రాల లోపల ఉండే ప్రాంతాలను భూమి ధ్రువ ప్రాంతాలు అంటారు. వీటిని స్తబ్ధ మండలాలు అని కూడా పిలుస్తారు. ఈ అధిక అక్షాంశాల వద్ద నీటిలో తేలే సముద్రపు ఐసు ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం, దక్షిణాన అంటార్కిటికా ఖండంలో అంటార్కిటిక్ మంచు పలక ఉన్నాయి.