గీతాంజలి కావ్యం
రబీంద్రనాథ్ టాగూర్ కవితా సంకలనం / From Wikipedia, the free encyclopedia
గీతాంజలి (Bengali: গীতাঞ্জলি, lit. ''గీతాల కైమోడ్పు'') రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఒక బెంగాలీ పద్య కావ్యం. ప్రధానంగా ఈ కావ్యం వల్లనే రవీంద్రనాథ్ ఠాగూర్కు 1913లో నోబెల్ బహుమతి లభించింది.
త్వరిత వాస్తవాలు రచయిత(లు), మూల శీర్షిక ...
రచయిత(లు) |
|
---|---|
మూల శీర్షిక | গীতাঞ্জলি |
దేశం | బ్రిటీష్ రాజ్ |
భాష | బెంగాలీ, ఇంగ్లీషు |
విషయం | దైవభక్తి |
శైలి | పద్యాలు |
ప్రచురణ కర్త | మాక్మిల్లన్ అండ్ కంపెనీ |
ప్రచురించిన తేది | 1910 |
ఆంగ్లంలో ప్రచురించిన తేది | 1912 |
పుటలు | 104 |
మూసివేయి