క్రైస్తవ మతం
From Wikipedia, the free encyclopedia
ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించేవారిని క్రైస్తవులు అని అంటారు. పరిశుద్ధ గ్రంథం (హోలీ బైబిల్) క్రైస్తవుల పవిత్ర గ్రంథం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |