కేశూభాయి పటేల్
From Wikipedia, the free encyclopedia
కేశూభాయి పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతాపార్టీ తరపున రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a6/Modi_visits_Keshubhai_Patel_and_seeks_his_blessings.jpg/320px-Modi_visits_Keshubhai_Patel_and_seeks_his_blessings.jpg)
కేశూభాయి పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. భారతీయ జనతాపార్టీ తరపున రెండుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఆయనకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.