కీసరగుట్ట
తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలోని కేసరిగిరిపై ఉన్న దేవాలయం. / From Wikipedia, the free encyclopedia
కీసరగుట్ట, (కేసరిగిరి) తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో ఉన్న గుట్ట. ఇక్కడ శివుడు, అతని భార్యలు భవానీ, శివదుర్గలు కొలువై ఉన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి సుమారు 30 కి.మీ.ల దూరంలో, ఇసిఐఎల్ నుండి సుమారు 12 కి.మీ.ల దూరంలో ఉంది. మహాశివరాత్రి, కార్తీకమాసం సందర్భాలలో లక్షలాది మంది భక్తులను ఇక్కడికి వస్తారు.
త్వరిత వాస్తవాలు కీసరగుట్ట, భౌగోళికం ...
కీసరగుట్ట | |
---|---|
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ప్రదేశం | కీసర, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా |
సంస్కృతి | |
దైవం | శివుడు |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | ద్రావిడన్ శైలీ |
చరిత్ర, నిర్వహణ | |
వెబ్సైట్ | keesaragutta.org |
మూసివేయి