జాతీయ ప్రజాస్వామ్య కూటమి
భారతదేశం యొక్క రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
జాతీయ ప్రజాస్వామ్య కూటమి భారతదేశానికి చెందిన రాజకీయ కూటమి, ఇది 1998లో అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలో స్థాపించబడింది. ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది.[1]
త్వరిత వాస్తవాలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి, Chairperson ...
జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
---|---|
Chairperson | అమిత్ షా |
లోక్సభ నాయకుడు | నరేంద్ర మోడీ (భారతదేశ ప్రధానమంత్రి) |
రాజ్యసభ నాయకుడు | పీయూష్ గోయల్ |
మాజీ ప్రధానమంత్రులు | అటల్ బిహారి వాజపేయి (1998–2004) |
స్థాపకులు |
(భారతీయ జనతా పార్టీ) |
స్థాపన తేదీ | 1998 |
కూటమి | 29 Parties |
లోక్సభ స్థానాలు | 334 / 543
|
రాజ్యసభ స్థానాలు | 116 / 245
|
శాసన సభలో స్థానాలు | See § Strength in legislative assemblies |
మూసివేయి
ఈ కూటమి ఇంతకు ముందు 1998 నుండి 2004 వరకు అధికారంలో ఉంది. ఆ తరువాత 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో 38.5శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చింది.[2] ఈ కూటమి ముఖ్య నాయకుల్లో ఒకడైన నరేంద్ర మోడీ 2014 మే 26న భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. 2019 సాధారణ ఎన్నికల్లో కూడా ఈ కూటమి 45.53శాతం ఓట్లతో మళ్ళి అధికారం చేజిక్కించుకుంది.[3]