ఎ. విన్సెంట్
From Wikipedia, the free encyclopedia
ఎ. విన్సెంట్ (14 జూన్ 1928 – 2015 ఫిబ్రవరి 25) సినిమా ఛాయాగ్రాహకుడు. కేరళకు చెందిన విన్సెంట్ తెలుగు, తమిళ, మలయాళ భాషల చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా ఛాయగ్రాహకుడిగా వ్యవహరించారు. అలాగే, 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు.[1][2] ఆయన ఫిల్మ్ఫేర్ ఉత్తమ సినిమా ఛాయాగ్రాహకునిగా "ప్రేమ్నగర్" (1974) సినిమాకు అవార్డు అందుకున్నారు. ఆయన చివరి మలయాళం చిత్రం 1985లో విడుదలైన 3డి చిత్రం "పౌర్ణమి రావిల్"
త్వరిత వాస్తవాలు Aloysius Vincent.ఎ. విన్సెంట్, జననం ...
Aloysius Vincent. ఎ. విన్సెంట్ | |
---|---|
జననం | (1928-06-14)1928 జూన్ 14 కోఝికోదె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. |
మరణం | 2015 ఫిబ్రవరి 25(2015-02-25) (వయసు 86) |
వృత్తి | సినిమా ఛాయాగ్రాహకుడు, దర్శకుడు |
పిల్లలు | జయనన్ విన్సెంట్, అజయన్ విన్సెంట్ |
మూసివేయి