అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం
From Wikipedia, the free encyclopedia
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్ మండలంలో వున్న పురాతన దేవాలయం. దీనిని 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మవారు కొలువై వున్న కారణంగానే ఈ ఊరికి 'అమ్మపల్లి' అనే పేరు వచ్చిందని చెపుతారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
త్వరిత వాస్తవాలు అమ్మపల్లి సీతారామచంద్రస్వామి, భౌగోళికాంశాలు : ...
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి | |
---|---|
భౌగోళికాంశాలు : | 17.26°N 78.38°E / 17.26; 78.38 |
పేరు | |
ప్రధాన పేరు : | అమ్మపల్లి సీతారామచంద్రస్వామి |
ప్రదేశం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | రంగారెడ్డి జిల్లా |
ప్రదేశం: | శంషాబాద్ |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | సీతారామచంద్రస్వామి |
ప్రధాన దేవత: | సీత |
ముఖ్య_ఉత్సవాలు: | శ్రీరామనవమి, శివరాత్రి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | 13వ శతాబ్దం |
సృష్టికర్త: | వేంగీ చాళుక్యులు |
మూసివేయి