జంతర్ మంతర్ వేధశాల (జైపూర్)
ఖగోళ పరిశోధనశాలజంతర్ మంతర్ వేధశాల జైపూర్ మహారాజైన రాజా జైసింగ్-2, జైపూర్ (రాజస్థాన్)లో నిర్మించిన ఒక ఖగోళ వేదశాల. దీని నిర్మాణం 1727, 1734 ల మధ్యకాలంలో జరిగింది. భారతదేశంలో ఇలాంటి నిర్మాణాలు 5 ఉన్నాయి. మొఘలుల కాలంలో రాజాజైసింగ్ కొరకు ఢిల్లీ లోనూ ఒక వేధశాల నిర్మింపబడింది. జైపూర్ లో గల వేధశాల అన్నింటికన్నా పెద్దది.
Read article