సుచిత్ర ఎల్లా
భారతీయ బయోటెక్ శాస్త్రవేత్త, భారతదేశంలో మొట్టమొదటి కరోనా టీకా మందును కనుగొన్నా భారతీయ బయోటెక From Wikipedia, the free encyclopedia
సుచిత్ర ఎల్లా భారతీయ బయోటెక్ శాస్త్రవేత్త, భారతదేశంలో మొట్టమొదటి కరోనా టీకా మందును కనుగొన్నా భారతీయ బయోటెక్ అంతర్జాతీయ లిమిటెడ్ కో చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్. స్వదేశీ కొవిడ్ టీకా ‘కొవ్యాక్సిన్’ ఆవిష్కరణకు గాను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులకు భారత ప్రభుత్వం 2022లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.[2][3][4]
సుచిత్ర ఎల్లా | |
---|---|
జననం | 1963 |
జాతీయత | భారతదేశం |
వృత్తి |
|
వీటికి ప్రసిద్ధి | శాస్త్రవేత్త, డాక్టర్ |
జీవిత భాగస్వామి | కృష్ణ ఎల్ల |
పిల్లలు | వీరేంద్ర దేవ్[1] |
సన్మానాలు | పద్మభూషణ్ |
వెబ్సైటు | https://www.bharatbiotech.com/ |
పురస్కారాలు
- ఆంధ్ర ఛాంబర్ అఫ్ కామర్స్ 'బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు 2020[5]
- 2022 పద్మభూషణ్ పురస్కారం[6][7]
- 2021 రామినేని ఫౌండేషన్ పురస్కారం[8]
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.