సుఖ్వీందర్ సింగ్

భారతీయ నేపథ్య గాయకుడు From Wikipedia, the free encyclopedia

సుఖ్వీందర్ సింగ్

సుఖ్విందర్ సింగ్ (జ. జులై 18, 1971) ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు. హిందీలోనే కాక అన్ని ప్రముఖ భారతీయ భాషల్లో పాటలు పాడాడు.

త్వరిత వాస్తవాలు సుఖ్వీందర్ సింగ్, వ్యక్తిగత సమాచారం ...
సుఖ్వీందర్ సింగ్
Thumb
2012 లో సింగ్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుసుఖి ,బాబు
జననం (1974-07-18) 18 జూలై 1974 (age 50)[1][2][3]
సంగీత శైలినేపధ్య గాయకుడు
వృత్తిగాయకుడు
స్వరకర్త
నటుడు
సంగీత దర్శకుడు
గీత రచయిత
క్రియాశీల కాలం1991–ఇప్పటివరకు
వెబ్‌సైటుSukhwinderSinghOfficial.com
మూసివేయి

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బహుభాషా చిత్రం దిల్ సే లో ఛయ్య ఛయ్యా పాటతో వెలుగులోకి వచ్చాడు. ఈ పాట పాడినందుకు గాను 1999 లో ఫిల్మ్ ఫేర్ పురస్కారం కూడా అందుకున్నాడు. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రం లో ఆస్కార్ పురస్కారం పొందిన జై హో పాట కూడా సుఖ్విందర్ సింగ్ పాడినదే.

జీవిత విశేషాలు

సుఖ్విందర్ పంజాబ్ లోని అమృత్‌సర్ లో జన్మించాడు. ఎనిమిదేళ్ళ వయసులోనే మొదటి సారిగా వేదికపై పాడాడు.

మూలాలు

బయటి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.