వేంసూరు మండలం
తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
వేంసూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].
వేంసూరు | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 17.128979°N 80.784988°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | వేంసూరు |
గ్రామాలు | 14 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 212 km² (81.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 45,078 |
- పురుషులు | 22,869 |
- స్త్రీలు | 22,209 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.58% |
- పురుషులు | 66.43% |
- స్త్రీలు | 50.46% |
పిన్కోడ్ | 507164 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం వేంసూరు
గణాంక వివరాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా - మొత్తం 45,078 - పురుషులు 22,869 - స్త్రీలు 22,209
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 212 చ.కి.మీ. కాగా, జనాభా 45,078. జనాభాలో పురుషులు 22,869 కాగా, స్త్రీల సంఖ్య 22,209. మండలంలో 12,441 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
పంచాయితీలు
- అడసర్లపాడు
- అమ్మపాలెం
- భరణిపాడు
- బీరాపల్లి
- భీమవరం
- చిన్నమల్లెల
- చౌడవరం
- చౌడవరం తండా
- దుద్దిపూడి
- జయలక్ష్మిపురం
- కల్లూరుగూడెం
- కందుకూరు
- కొండిగట్ల మల్లెల
- కుంచపర్తి
- లచ్చన్నగుడెం
- లింగపాలెం
- మర్లపాడు
- మొద్దులగూడెం
- పల్లెవాడ
- రామన్నపాలెం
- రాయుడుపాలెం
- శంభునిగూడెం
- వేంసూరు
- వి.వెంకటాపురం
- ఎర్రగుంట
- వై.యస్.బంజర
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.