From Wikipedia, the free encyclopedia
ములాయం భయ్యా [1] గా ప్రసిద్ధి చెందిన విశ్వనాథ్ సింగ్ పటేల్ ప్రస్తుతం తెందుఖేడా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మధ్యప్రదేశ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
విశ్వనాధ్ సింగ్ పటేల్ | |
---|---|
మధ్యప్రదేశ్ శాసనసభ్యుడు | |
Incumbent | |
Assumed office 2023 డిసెంబర్ 3 | |
అంతకు ముందు వారు | సంజయ్ శర్మ |
నియోజకవర్గం | తెందుఖేడా శాసనసభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1951 జనవరి 1 నర్సింగ్ పూర్ |
పౌరసత్వం | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
ఇతర రాజకీయ పదవులు | భారత జాతీయ కాంగ్రెస్ |
సంతానం | 01 |
నివాసం | , భోపాల్, మధ్యప్రదేశ్ |
వృత్తి | రాజకీయ వేత్త |
నైపుణ్యం | వ్యవసాయ వేత్త |
విశ్వనాధ్ సింగ్ పటేల్ గ్రామానికి సర్పంచ్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2009లో, విశ్వనాధ్ సింగ్ పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా తెందుఖేడా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేశాడు.[2] 2018 లో ఎన్నికల్లో విశ్వనాధ్ సింగ్ పటేల్ పోటీ చేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిపై 8,643 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విశ్వనాథ్ సింగ్ పటేల్ 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి 12,347 ఓట్ల తేడాతో గెలిచి, తెందుఖేడా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[3][4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.