మంగుభాయ్ చంగభాయ్ పటేల్, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం మధ్య ప్రదేశ్ రాష్ట్ర 19వ గవర్నరుగా 2021 జులై 9 నుండి విధులు నిర్వర్తిస్తున్నారు.[1] ఇతను గుజరాత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు. 2014 లో గుజరాత్ శాసనసభకు స్పీకర్గా, గుజరాత్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. [2] పటేల్ నవ్సారి నియోజకవర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. [3] [4]
ఎం. సి. పటేల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 6 | |||
ముందు | ఆనందిబెన్ పటేల్ | ||
---|---|---|---|
గుజరాత్ క్యాబినెట్ మంత్రి | |||
పదవీ కాలం 2002 – 2013 | |||
గుజరాత్ విధానసభ స్పీకర్ | |||
పదవీ కాలం 2013 – 2017 | |||
ఎమ్యెల్యే | |||
పదవీ కాలం 1998 – 2017 | |||
నియోజకవర్గం | నవ్సారి | ||
వ్యక్తిగత వివరాలు |
రాజకీయ జీవితం
మంగుభాయ్ ఒక గిరిజన నాయకుడు. 1990 నుండి 2012 వరకు నావసారి విధానసభ నుండి, 2012 నుండి 2017 వరకు గందేవి విధానసభ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.2013 అక్టోబర్ లో గుజరాత్ విధానసభ డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యాడు.
మూలాలు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.