From Wikipedia, the free encyclopedia
పళనిసామి సదాశివం, (జననం 27 ఏప్రిల్ 1949) భారతదేశానికి 40వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన భారతీయ న్యాయమూర్తి, 2013 నుండి 2014 వరకు పదవిలో ఉన్నారు.[1][2]
పి. సదాశివం | |
---|---|
భారత ప్రధాన న్యాయమూర్తి | |
Incumbent | |
Assumed office 19 జూలై 2013 | |
Appointed by | ప్రణబ్ ముఖర్జీ భారత రాష్ట్రపతి |
అంతకు ముందు వారు | అల్తమస్ కబీర్ |
పంజాబ్, హర్యానా హైకోర్టు | |
In office 20 ఏప్రిల్ 2007 – 8 సెప్టెంబరు 2007 | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కదప్పనల్లూరు, ఈరోడ్ జిల్లా, తమిళనాడు, భారతదేశం | 1949 ఏప్రిల్ 27
జాతీయత | భారతీయుడు |
జీవిత భాగస్వామి | సరస్వతి సదాశివం |
కళాశాల | ప్రభుత్వ న్యాయకళాశాల, చెన్నై |
భారత ప్రధాన న్యాయమూర్తిగా 2013 జూలై 19 న అల్తమస్ కబీర్ నుండి బాధ్యతలు స్వీకరించారు.[3] తమిళనాడు రాష్ట్రం నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికయిన రెండవ వ్యక్తి.[4] తన న్యాయ వృత్తి నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, సదాశివం 2014 సెప్టెంబర 5 నుండి 2019 సెప్టెంబరు 4వరకు కేరళ 21వ గవర్నర్గా పనిచేసారు.[5] ఎం. పతంజలి శాస్త్రి తర్వాత తమిళనాడు నుండి సిజెఐ అయిన రెండవ న్యాయమూర్తి సదాశివం.[6][7] ఒక రాష్ట్రానికి గవర్నర్గా నియమితులైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కూడా అతనికే దక్కింది.e.[8]నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించిన తొలి కేరళ గవర్నర్.
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా లోని కదప్పనల్లూర్ గ్రామంలోని వ్యవసాయకుటుంబంలో జన్మించాడు. తండ్రి పళనిసామి, తల్లి నాచ్చియమ్మాళ్. తన గ్రామం నుండి బి. ఎ. పట్టభద్రుడయున మొదటి వ్యక్తి ఈయనే. తర్వాత చెన్నై లోని ప్రభుత్వ న్యాయకళాశాల నుండి న్యాయవిద్యను పూర్తిచేశాడు.[9]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.