నీరాజనం (సినిమా)
From Wikipedia, the free encyclopedia
నీరాజనం అను సినిమా అశోక్ కుమార్ దర్శకత్వంలో 1989లో విడుదల అయిన భారతీయ ప్రేమకథాచిత్రం.లలిత శ్రీ కంబైన్స్ పతాకంపై ఆర్. వి. రమణమూర్తి నిర్మించిన ఈ చిత్రంలో బిశ్వాస్, శరణ్య జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం ఓ. పి. నయ్యర్ అందించారు
నీరాజనం (1989 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | అశోక్ కుమార్ |
నిర్మాణం | ఆర్.వి. రమణమూర్తి |
సంగీతం | ఓ.పి.నయ్యర్ |
నిర్మాణ సంస్థ | లలితశ్రీ కంబైన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
- విశ్వాస్
- శరణ్య
- జె వి.సోమయాజులు
- రాజ్యలక్ష్మి
- కుయీలీ
- శరత్ బాబు
- మీనాదేవి
- హరీష్
- మిఠాయి చిట్టి
వీరు ఇద్దరు ముఖ్యపాత్రలో నటించారు.
మూస:మూస
సాంకేతిక వర్గం
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం:అశోక్ కుమార్
- సంగీతం: ఓ.పి.నయ్యర్
- కధ: ఆర్.వి.రమణమూర్తి
- కధ రూపకల్పన: యద్దనపూడి సులోచనారాణి
- గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, మోపర్తి సీతారామారావు
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి, ఎం.ఎస్.రామారావు
- మాటలు: ఆచార్య ఆత్రేయ
- ఫోటోగ్రఫీ: నాగరాజు
- నృత్యం: మాధురీ బలరాం
- కూర్పు: ఉమాశంకరబాబు
- ఎడిటింగ్: శరవణన్
- కళ: బి.చలం
- సంగీత సహకారం: ధీరజ్ కుమార్
- సహకార దర్శకత్వం: ఎం.చంద్రమౌళి
- నిర్మాత: ఆర్.వి . రమణమూర్తి
- నిర్మాణ సంస్థ: లలిత శ్రీ కంబైన్స్
- విడుదల:21:07:1989.
పాటలు
- ఘల్లు ఘల్లున గుండె ఝల్లన, పిల్ల ఈడు తుళ్ళి పడ్డది, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి గానం. శిష్ట్లా జానకి
- నిను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఏ జన్మలో, ఇక ఏనాటికైనా, ఇలానే , రచన: సింగిరెడ్డి నారాయణ రెడ్డి గానం . శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా,జానకి
- నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగసే కావ్యం, రచన: సి. నారాయణ రెడ్డి, గానం.శిష్ట్లా జానకి, ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం
- ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు, రచన: గానం: మోపర్తి సీతారామారావు
- ఊహల ఊయలలో గుండెలు కోయిలలై కూడినవి, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నా ప్రేమకు శెలవు నాదారికి శెలవు కాలానికే శెలవు, రచన: సి నారాయణ రెడ్డి, గానం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- నేనే సాక్ష్యము ఈప్రేమ యాత్రకేది అంతము, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.శిష్ట్లా జానకి
- ప్రేమ వెలసింది మనసులోనే మౌన దేవతగా ప్రేమ కురిసింది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
- మనసొక మదుకలశం పగిలేవరకే అది నిత్య సుందరం, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- మమతే మధురం మనసే శిశిరం ఎదకు విధికి జరిగే, రచన: వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
- ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.