కర్నూలు నుండి తమిళనాడు వెళ్ళే "రాయలసీమ" జాతీయ రహదారిఉ From Wikipedia, the free encyclopedia
జాతీయ రహదారి 40 (ఎన్హెచ్ 40), భారతదేశంలోని జాతీయ రహదారి. మునుపటి జాతీయ రహదారులు 4, 18 లను కలిపి దీన్ని రూపొందించారు. ఇది కర్నూలులో జాతీయ రహదారి 44 జంక్షన్ వద్ద ప్రారంభమై కడప, చిత్తూరు మీదుగా వెళ్లి తమిళనాడులోని రాణిపేటలో ముగుస్తుంది.[1][2] దీనిని రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే అంటారు. రహదారి లోని కర్నూలు-కడప భాగాన్ని నాలుగు వరుసలకు ఉన్నతీకరించారు.
National Highway 40 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 408 కి.మీ. (254 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
North చివర | Kurnool | |||
South చివర | Ranipettai | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | Andhra Pradesh: 381 కి.మీ. (237 మై.) Tamil Nadu: 27 కి.మీ. (17 మై.) | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | Nandyal - Cuddapah -Pileru -Chittoor | |||
రహదారి వ్యవస్థ | ||||
| ||||
|
ఇది కర్నూలులో మొదలై నంద్యాల, ఆళ్లగడ్డ, మైదుకూరు, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా వెళ్ళి తమిళనాడు లోని రాణిపేటలో ముగుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో 381.00 కి.మీ. (236.74 మై.), తమిళనాడులో 27.00 కి.మీ. (16.78 మై.) నిడివి ఉంటుంది.[2][3]
కర్నూలు - నంద్యాల - ఆళ్లగడ్డ - మైదుకూరు - కడప - రాయచోటి - పీలేరు - చిత్తూరు - రాణిపేట
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.