1951-54 మధ్య తమిళనాడులో ఉన్న భారతీయ రాజకీయ పార్టీ From Wikipedia, the free encyclopedia
కామన్వెల్ పార్టీ అనేది 1951 - 1954 మధ్యకాలంలో తమిళనాడులో ఉనికిలో ఉన్న రాజకీయ పార్టీ. దీనిని ఎంఎ మాణిక్కవేలు నాయకర్ ప్రారంభించాడు, వన్నియార్ కుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇది 1954లో భారత జాతీయ కాంగ్రెస్లో విలీనమైంది.[1] పార్టీ 1952 లోక్సభ ఎన్నికల్లో మూడు స్థానాలు, మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఆరు స్థానాలను గెలుచుకుంది.[2]
కామన్వెల్ పార్టీ | |
---|---|
స్థాపకులు | ఎం. ఎ. మాణిక్కవేలు నాయకర్ |
స్థాపన తేదీ | 1951 |
రద్దైన తేదీ | 1954 |
రంగు(లు) | |
Seamless Wikipedia browsing. On steroids.