ఎం. ఎస్. రాజు

From Wikipedia, the free encyclopedia

ఎం. ఎస్. రాజు ఒక ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, రచయిత,, దర్శకుడు. ఇతని తండ్రి రాయపరాజు కూడా నిర్మాతే. అతడు 'ప్రేమతరంగాలు', 'ప్రియ', 'ఎమ్ఎల్ఎ ఏడుకొండలు', 'దండయాత్ర' వంటి సినిమాలను నిర్మించాడు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పేరిట ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.[1] ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ పలు సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. సుమంత్ అశ్విన్ నటించిన మొదటి సినిమా తూనీగ తూనీగ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించాడు.[2] ఆయన నిర్మించిన చిత్రాల్లో నటుడిగా చిన్న పాత్రలో కనిపించడం ఆయనకు అలవాటు.[3]

త్వరిత వాస్తవాలు ఎం. ఎస్. రాజు, వృత్తి ...
ఎం. ఎస్. రాజు
వృత్తిసినీ నిర్మాత, రచయిత, దర్శకుడు
పిల్లలుసుమంత్ అశ్విన్
మూసివేయి

చిత్రాలు

నిర్మాతగా ఆయన మొదటి చిత్రం వెంకటేష్ కథానాయకుడిగా నటించిన శత్రువు.[4] మొదటి రెండు సినిమాలు విజయం సాధించినా మూడో సినిమాతో బాగా నష్టం చవిచూశాడు.

రచయితగా

దర్శకత్వం

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.