From Wikipedia, the free encyclopedia
యుటిసి + 05: 30 అనేది సార్వత్రిక సమన్వయ సమయం (యుటిసి) కి 05:30 గంటలు ముందుగా వుండే కాలసూచిక. ఈ కాల సూచికను భారతదేశం, శ్రీలంకలో ఉపయోగిస్తారు. [1][2] గతంలో నేపాల్లో కూడా ఉపయోగించబడింది. [3] ఈ సమయ క్షేత్రంలో సుమారు 140 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఇది యుటిసి + 08:00 తరువాత రెండవ అత్యధిక జనాభాతో కూడిన సార్వత్రిక సమన్యయ సమయం.
ప్రధాన నగరాలు: ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, కొలంబో