2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 230 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2023 నవంబరు 17న జరగనున్నాయి. ఎన్నికల కౌటింగ్ డిసెంబరు 3న జరుగుతుంది.[1] మధ్యప్రదేశ్ శాసనసభకు 2018 నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, 2024 జనవరి 6తో ముగియనుంది.